Friday, 1 February 2019

ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్న పీయూష్ గోయల్


piyush goyal arrives at ministry of finance office

కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. పీయూష్ గోయల్ ఆఫీసు ప్రాంగణంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు, నిపుణులతో కలిసి అభివాదం చేశారు. పీయూష్ గోయల్ ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు బడ్జెట్ ప్రతులు కూడా పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రతల మధ్య బడ్జెట్ ప్రతులను పార్లమెంట్ కు Read More

No comments:

Post a Comment