హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకోసం ఈ నెల రెండు నుంచి ఏడు వరకు నిర్వహించిన ఆన్లైన్ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేస్తారు. మెడికల్ విభాగంలో 63,653 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 58,744 మంది, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగంలో 1,26,547 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 1,19,270 మంది ఎంసెట్కు..
No comments:
Post a Comment