Showing posts with label Telangana. Show all posts
Showing posts with label Telangana. Show all posts

Tuesday, 5 February 2019

Telangana Tourist Places | Telangana Waterfalls | Kuntala waterfalls | Bogatha waterfalls



IF You are  a nature lover , #Telangana  State is home destination to many   beautiful and attractive waterfall  . visit  these in the right season, you can find here     best  #waterfalls  details and  information about   telangana waterfalls,  #telangana tourism  #telangaanam 

Tuesday, 25 December 2018

కేసీఆర్ తెలంగాణకే పరిమితం కావద్దు..త్వరలోనే ఫ్రంట్

కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తన మిషన్ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీనిపై నిర్మాణాత్మక ప్రణాళికతో త్వరలో ప్రజల ముందుకు వస్తామని తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్‌పై తమ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పునకు దేశవ్యాప్తంగా ప్రాంతీయపార్టీలన్నీ ఏకంకావాల్సిన అవసరముందన్న కేసీఆర్.. త్వరలోనే శుభవార్త వింటారని తెలిపారు. ఒడిశా పర్యటన ముగించుకుని సోమవారం సాయంత్రం కోల్‌కతాలోని పశ్చిమబెంగాల్ ... Readmore  

Saturday, 19 May 2018

మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంసెట్ ఫలితాలు

ts-eamcet-reults-2018


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకోసం ఈ నెల రెండు నుంచి ఏడు వరకు నిర్వహించిన ఆన్‌లైన్ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు సచివాలయంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేస్తారు. మెడికల్ విభాగంలో 63,653 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 58,744 మంది, ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగంలో 1,26,547 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 1,19,270 మంది ఎంసెట్‌కు..

Friday, 5 February 2016

Greater Hyderabad Municipal Corporation (GHMC) Elections 2016 Results

Ghmc Election Results


హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పగ్గాలు ఎవరికి దక్కబోతున్నాయో తేలేది నేడే. రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపును శుక్రవారం చేపట్టనున్నారు. అయితే.. పురానాపూల్ డివిజన్‌లో రీపోలింగ్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 3గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Click Here For GHMC Elections Results

Thursday, 16 April 2015

ఐదు జిల్లాల్లో ఏకగ్రీవం , నేడు మిగిలిన జిల్లాల్లో కార్యవర్గ ఎన్నికలు


- ఉద్యమ చైతన్యంతో ్ర పశాంతంగా ప్రక్రియ
- నేడు మిగిలిన జిల్లాల్లో కార్యవర్గ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సంస్థాగత నిర్మాణంలో భాగంగా రెండ్రోజులపాటు జరుగనున్న జిల్లా కార్యవర్గ ఎన్నికల్లో తొలి రోజు ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఐదు జిల్లాలకు ఆరు కమిటీలను ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడా నిరసనలుగానీ, అలకలుగానీ కనిపించలేదు. ఈ ఎన్నికల్లో పార్టీలో చెక్కు చెదరని ఐక్యత ప్రస్ఫుటమైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో....

మరో ఇరవై ఏండ్లు గులాబీ పాలనే , మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

Minister Pocharam Srinivas Reddy
-ఇవ్వని హామీలు నెరవేర్చడంలోనూ ముందున్నాం: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఆరాష్ట్రంలో మరో 20 ఏండ్లపాటు టీఆర్‌ఎస్ పాలనే కొనసాగుతుందని వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆదిలాబాద్‌లోని షాదీఖానాలో పశ్చిమ, తూర్పు జిల్లా ల టీఆర్‌ఎస్ కార్యవర్గ ఎన్నికలకు పరిశీలకులుగా ఆయన హాజరై మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఏం మాట్లాడాలో పాలుపోవడం లేదని ఎద్దేవాచేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో...trs membership,Minister Pocharam Srinivas Reddy,TRS,Telangana News

అధైర్య పడొద్దు.. ఆదుకుంటాం , హోంమంత్రి నాయిని

Ministers
వడగండ్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఏ ఒక్క రైతూ అధైర్యపడొద్దని మంత్రులు విజ్ఞప్తిచేశారు. పంటల బీమా పథకంలో ఉన్న లోపాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామనిచెప్పారు.కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం నర్సింగపూర్, చల్‌గల్, మేడిపల్లి మండలం కంట్లకుంట, కోరుట్ల మండలం జోగినిపెల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పెగడపల్లి మండలం ఎడుమోటలపల్లిలో మంత్రి హరీశ్‌రావు, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్‌తో....Quickly compensation ,Harish Rao , On Going attention , the shortcomings , the crop insurance,Telangana,Ministers

Tuesday, 14 April 2015

కరెంట్‌ కోసం ధర్నాల్లేవ్ , త్వరలో రైతులకు 9 గంటలపాటు కరెంట్ ఇస్తాం

Minister KTR 
గత ప్రభుత్వాల పాలనలో ఎండాకాలం వచ్చిందనే నిత్యం కరెంటు కోసం విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి, ధర్నాలు ఉండేవి. స్వరాష్ట్రలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆందోళనలు అసలే లేవు. గుంట పొలం ఎండిపోకుండా ప్రస్తుతం ఆరుగంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నాం. ఐదేండ్లలో రూ.91 వేల కోట్లతో 24 వేల మెగావాట్ల మిగులువిద్యుత్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. త్వరలో రైతులకు 9గంటలపాటు కరెంట్ అందించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో.... Farmers Soon ,give the current 9 hours, Minister KTR , With hail , affected farmers 

Monday, 13 April 2015

టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి 20న నామినేషన్లు.. పోటీ ఉంటే 24న ఎన్నిక

nayini


-పోటీ ఉంటే 24న ఎన్నిక
-షెడ్యూల్ ప్రకటించిన పార్టీ ఎన్నికల అధికారి నాయిని

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. సంస్థాగత నిర్మాణంలో గంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తున్నట్టు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆదివారం తెలంగాణభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూలు వివరాలను వెల్లడించారు.
ఇదీ షెడ్యూల్: ఈనెల 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తెలంగాణభవన్ ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ ...Kcr , Nayini Narsimha Reddy , Telangana Bavan , Asaduddin Owaisi

పాతబస్తీలో బయటపడ్డ పురాతన సొరంగం..

Ancient Tunnel
కులీకుతుబ్‌షా పాలకుల నాటి పురాతన సొరంగం పాతబస్తీ చలాపూర్ (బండికా)లో బయటపడింది. చార్మినార్‌కు సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం పనుల్లో భాగంగా తవ్వకాలు చేపడుతుండగా పురాతనకాలం నాటి సొరంగం వెలుగులోకి వచ్చింది. దూద్‌మహల్ (అంతఃపురం)గా పిలువబడే ప్రాంతంలో ఈ సొరంగం ఉంది. చార్మినార్‌కు పడమరగా ఉన్న చలాపూర్‌లోని.... Old City, Blabbed ancient tunnel, quli qutub shah

Saturday, 11 April 2015

టీఎస్‌పీఎస్సీ లోగోను ఆవిష్కరించిన గవర్నర్

TSPSC LOGO
రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో నిరుద్యోగులకు నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఈమేరకు ఇవాళ టీఎస్‌పీఎస్సీ లోగోను, వెబ్‌సైట్‌ను గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. ఇవాళ రాజ్‌భవన్‌లో...tspsc logo, tspsc, governor narsimhan, tspsc logo unveiled

Friday, 10 April 2015

వైద్యానికి మహర్దశ

CM KCR
తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగానికి మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా సర్కారు దవాఖానాల్లో కార్పొరేట్ సదుపాయాలు, యంత్ర పరికరాలు సమకూర్చాలని, సౌకర్యాలు మెరుగుపరచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సచివాలయంలో బుధవారం వైద్యారోగ్యంపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు ఏడుగంటలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో....Government Hospitals, corporate arrangements, KCR, TElangana, CM KCR

బిరబిరా కృష్ణమ్మ తరలిపోయిన కథ!.. ఆంధ్రలో నిండిన రిజర్వాయర్లు..పండిన పంటలు

Bheema-Project
ఒక అన్యాయం మూడు జిల్లాలు వట్టిపోయేలా చేసింది! పనిగట్టుకుని రచించిన ఒక పథకం.. న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులను తెలంగాణకు కాకుండా చేసింది! కరడుగట్టిన వివక్ష.. ఒక జిల్లాను తరతరాలు పీడించే ఫ్లోరైడ్ రక్కసి కోరల మధ్యకు నిర్దాక్షిణ్యంగా విసిరిపారేసింది! సమైక్య పాలకుల పట్టరానితనం.. Bheema-Project, report-bhimaproject, Krishnamma, Srisailam

Tuesday, 7 April 2015

నేలకోరిగిన మరో పోలీసు శిఖరం...వీరమరణం పొందిన ఎస్ఐ సిద్ధయ్య..

- వీరమరణం పొందిన ఎస్ఐ సిద్ధయ్య..
- మూడు రోజులు మృత్యువుతో పారాడి ఓడిన పోలీసన్న

SI saidhaiah
మరో పోలీసు శిఖరం నేలకొరిగింది. నల్లగొండ జిల్లాలో జానకిపురం కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్‌ఐ సిద్ధయ్య మృతిచెందాడు. మూడు రోజులు మృత్యువుతో పోరాడిన సిద్ధయ్య చివరకు ఓడిపోయాడు. సికింద్రాబాదు కామినేని ఆసుపత్రి శోక సంద్రంగా మారింది. సిద్ధయ్య కుటుంబ సభ్యులు, బందువులు, మిత్రుల రోదనలు మిన్నంటాయి. మోత్కూరు మండలంలోని జానకీపురం శివారులో...SI saidhaiah, kamineni hospital, nalgonda encounter, terriost fire

ఉగ్రవాది వికారుద్దీన్ గ్యాంగ్ హతం

 vikaruddin
- పారిపోవడానికి యత్నించగా కాల్చివేత
- వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎన్‌కౌంటర్‌

 కరుడుగట్టిన ఉగ్రవాది వికారుద్దీన్‌తో పాటు అతని సహచరులు మరో నలుగురు ఐఎస్‌ఐ తీవ్రవాదులు హతమయ్యారు. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ కోర్టుకు తీసుకు వస్తుండగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు కాల్చివేశారు. నల్గొండ జిల్లా ఆలేరు వద్ద జాతీయ రహదారిపై ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఎస్కార్ట్ వాహనం నుంచి తప్పించుకుని పారిపోవడానికి..... vikaruddin gang, killed, Aleru encounter, nalgonda, warangal

పునరుద్ధరణతో వెనకటి రోజులు

Harish rao
చెరువుల పునరుద్ధరణతో ఆయకట్టు, భూగర్భజలాలు పెరిగి వెనకటి రోజులు వస్తాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలోని సాబిత్‌నగర్ చెరువు, కందుకూరు మండలం జైత్వారంలో నామినివాణి చెరువు పునరుద్ధరణ పనులను మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, బూర నర్సయ్యగౌడ్, కొండా..... Lakes, groundwater goal, Hareshrao, madusudanachari, Dyspeaker-padma 

బుల్లెట్లకు బలవుతున్నా ధీరత్వం చాటిన అమరులు

Nagaraju
పొద్దంతా పోయే.. మా నాయనింకా రాడేందని ఎదురుచూస్తున్నరు ఆ బిడ్డలు. గడియ గడయకోసారి గడప కాడికి వచ్చి పోరడొచ్చిండా అని పలకరిస్తున్నరు ఆ అమ్మానాన్నలు. నైట్ డ్యూటీ పడితే.. బందోబస్తుకెళితే ఫోన్‌చేసే తన భర్త.... Nagarajunagaraju-Wife,telangana news

వేట ముమ్మరం...జానకీపురంలో డాగ్‌స్కాడ్

Police
నల్లగొండ జిల్లాలో రెండోరోజూ ఉగ్రవాదుల కోసం పోలీసు బలగాల గాలింపు కొనసాగింది. ఎన్‌కౌంటర్ ఘటన జరిగిన మోత్కూరు మండలంతోపాటు అర్వపల్లి, తిరుమలగిరి, తుంగతుర్తి మండలాల్లోనూ ప్రత్యేక దళాలు, స్థానిక పోలీసు బృందా లు సోమవారం ముమ్మరంగా కూంబింగ్ నిర్వహించాయి. అర్వపల్లి మండలంలోని పెద్దగుట్ట, డి.కొత్తపల్లి, వర్దమానుకోట శివార్లలోని.... The hunt intensifies, Nalgonda, Dog Squad ,Telangana news

మనిషి ఒక్కడు నాల్కలు వెయ్యి!

Radha Krishna
రంకు నేర్చినమ్మ బొంకు నేర్చిందని.. రాధాకృష్ణ ఏమైనా చెప్పగలడు. ఏమైనా చేయగలడు. రాధాకృష్ణ అవతారాలు వేనవేలు. ఆయనే ఉద్యమకారుడు, ఆయనే దళితోద్ధారకుడు, ఆయనే దేశోద్ధారకుడు, ఆయనే సంధానకర్త, ధర్మాధికారి, సమాజ సేవకుడు, మహిళా ఉద్ధారకుడు.ఆయనకు వేయి నాలుకలు.. radha krishna comments, radha krishna, Andhra jyothi

సిద్ధయ్యను బతికించుకుందాం

Siddaiah
నల్లగొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సిమి ఉగ్రవాదులతో పోరాడి... తీవ్ర గాయాలపాలైన ఎస్‌ఐ సిద్ధయ్యను రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం పరామర్శించారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో....SI family Members, KCR, Siddaiah, Nalgonda Attack, Simi terroriests