విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనుకకు తెప్పిస్తామని చెప్తున్న కేంద్రప్రభుత్వం సోమవారం ఎనిమిది మంది పేర్లను సుప్రీంకోర్టుకు తెలుపడంతో దేశంలో అందరి దృష్టి ఈ అంశంపైనే నిలిచింది. ప్రభుత్వం బయటపెట్టిన ఎనిమిది పేర్లలో ముగ్గురు వ్యాపారులుకాగా మరో ఐదుగురు ఓ కంపెనీ డైరెక్టర్లు. అయితే ఇంకా ఎంతమంది తమ సొమ్మును విదేశాల్లో దాచుకున్నారు Readmore; Black money Rs31400000000000
No comments:
Post a Comment