ఎండావానా లెక్కచేయకుండా, రాత్రనక పగలనక సమాజంలో శాంతిభద్రతలు, ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను తగినరీతిలో గౌరవించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు పోలీసు అమరుల కుటుంబాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి Click here For readmore : TeluguNews paper
No comments:
Post a Comment