ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ను ఓ యువకుడు భారీగా మోసం చేశాడు. ఖరీదైన వస్తువులను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసి రూ. 30 లక్షల మేర మోసం చేసినట్లు తేలింది. ఇండోర్కు చెందిన మహ్మద్ మహువాలా(27) ఫేక్ ఈమెయిల్ అకౌంట్స్, ఫోన్ నంబర్లతో పలు అకౌంట్లను క్రియేట్ చేసి ఖరీదైన గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్ను కొనుగోలు చేశాడు. ఆ వస్తువులు తన వద్దకు వచ్చాక వాటిని తీసేసుకొని.. Read More
No comments:
Post a Comment