రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని అఖిల భారత సివిల్ సర్వీసెస్ అధికారులు ప్రశంసించారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నద న్నారు. శిక్షణ నిమిత్తం వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన అధికారులకు ఎంసీహెచ్చార్డీలో సుస్థిర అభివృద్ధికి కచ్చితమైన పథకాల అమలు, పర్యవేక్షణ అంశంపై ఐదురోజుల శిక్షణ ఇస్తు న్నారు. ఇందులోభాగంగా బుధవారం జలసౌధలో కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై పవర్పాయింట్ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలు, సాంకేతిక వివరాలను ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హరిరాం, మిషన్ కాకతీయపై మైన ర్ ఇరిగేషన్శాఖ చీఫ్ ఇంజినీర్ శ్యాంసుందర్, మిషన్ భగీరథపై Read More
Thursday, 31 January 2019
తెలంగాణ పథకాలు అద్భుతం
రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని అఖిల భారత సివిల్ సర్వీసెస్ అధికారులు ప్రశంసించారు. ప్రభుత్వం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నద న్నారు. శిక్షణ నిమిత్తం వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన అధికారులకు ఎంసీహెచ్చార్డీలో సుస్థిర అభివృద్ధికి కచ్చితమైన పథకాల అమలు, పర్యవేక్షణ అంశంపై ఐదురోజుల శిక్షణ ఇస్తు న్నారు. ఇందులోభాగంగా బుధవారం జలసౌధలో కాళేశ్వరం, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై పవర్పాయింట్ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలు, సాంకేతిక వివరాలను ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ హరిరాం, మిషన్ కాకతీయపై మైన ర్ ఇరిగేషన్శాఖ చీఫ్ ఇంజినీర్ శ్యాంసుందర్, మిషన్ భగీరథపై Read More
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment