ఇండియాతో జరిగిన నాలుగవ వన్డేలో న్యూజిలాండ్ ఈజీ విక్టరీ నమోదు చేసింది. 93 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 14.4 ఓవర్లలో చేజ్ చేసి 8 వికెట్ల తేడాతో నెగ్గింది. వాస్తవానికి వన్డే సిరీస్ను భారత్ కైవసం చేసుకున్నా.. కివీస్కు ఈ విజయం కొంత ఊరటనిచ్చింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్లో రాస్ టేలర్ 37, నికోలస్ 30 రన్స్ చేసి నాటౌట్గా నిలిచారు. అయిదవ వన్డే ఫిబ్రవరి 3వ తేదీన జరగనున్నది.
బెంబేలెత్తించిన బౌల్ట్..
ఉదయం ట్రెంట్ బౌల్ట్.. భారత్ బ్యాట్స్మెన్ను హడలెత్తించాడు. తన పేస్తో టాప్ ఆర్డర్ను ముప్పుతిప్పలు పెట్టించాడు. స్వింగ్ అధికంగా ఉన్న సెడాన్ పార్క్లో.. Read More
No comments:
Post a Comment