Showing posts with label Trs Leaders. Show all posts
Showing posts with label Trs Leaders. Show all posts

Monday, 30 March 2015

గోదావరిని ఒడిసిపట్టాలె.. తెలంగాణ ఆత్మతో.. తెలంగాణ దృష్టితో ప్రాజెక్టులను కట్టుకుందాం

CMKCR
హైదరాబాద్, వరంగల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: గోదావరి నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టునూ తెలంగాణ ఆత్మతో ఆలోచించి, తెలంగాణ దృష్టికోణంలో కట్టుకోవాలని సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆ నదిలో ప్రవహించే నీరు వృథాగా సముద్రంపాలు కాకుండా ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులు, సాగునీటి నిపుణులను ఆదేశించారు. ఆదివారం గోదావరి నదిపై ఏరియల్ సర్వే జరిపిన కేసీఆర్ అనంతరం దేవాదుల అతిథిగృహంలో మంత్రు లు, అధికారులు, సాగునీటి నిపుణులతో .... KCR, KANTHANAPALLY PROJECT SITE, KANTHANAPALLY , warangal

గోదారిచంద్రుడు!.. నదీతీరంలో ఐదు గంటలున్న సీఎం కేసీఆర్

DEVADULA-PROJECT
అది గోదావరి. ఇవతలి ఒడ్డు తెలంగాణ. అవతలి ఒడ్డు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర. అరణ్యగర్భాన్ని చీల్చుకొని పారే గోదావరి. ఇవతలి ఒడ్డున్నంత ప్రశాంతంగా అవతలి ఒడ్డున ఉన్న రాష్ర్టాలు లేవు. నిత్యం మావోయిస్టు సంచారం. గంగ దాటితే గల్లంతయ్యే వాతావరణం. ఒకవైపు పోలీసులు, మరోవైపు మావోయిస్టు కార్యకలాపాలు పోటాపోటీగా .... CM KCR , Telangana , Badrachalam , R.Vidyasagar Rao , Shankar nayak,DEVADULA PROJECT

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవిత..

MP Kavitha
తెలంగాణ బతుకమ్మకు పర్యాయపదంగా నిలిచిన తెలంగాణ జాగృతి సంస్థ తాజాగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరోసారి అధ్యక్షురాలిగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. వాస్తవంగా 2006లో జాగృతికి అంకురార్పణ జరిగినా 2008 నుంచి అధికారికంగా రిజిస్ట్రేషన్ వచ్చింది. అప్పటినుంచి అధ్యక్షురాలిగా కవిత కొనసాగుతున్నారు. తాజాగా ఆదివారం ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో .... MP Kavitha , R.Naveen Achary , Telangana,TRS

Friday, 13 March 2015

సర్పంచ్‌లకే చెక్ పవర్

KTR
తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి సర్కారు సర్పంచ్‌లకు తీపి కబురు అందించింది. గ్రామ పంచాయతీ నిధుల వినియోగంపై విధించిన జాయింట్ చెక్‌పవర్ ఆదేశాలను ఉపసంహరిస్తూ.. సర్పంచ్‌లకు చెక్‌పవర్ కల్పించాలని నిర్ణయించింది. గురువారం సచివాలయంలో తెలంగాణ గ్రామ పంచాయతీ సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి సోమిరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డిల ఆధ్వర్యంలో....Cheque Power to Sarpanches KTR , Decision soon on the topic , a pay rise , sarpanches MPTC, ZPTC, chairman of ZP, You are responsible , welfare schemes

Saturday, 21 February 2015

గులాబీవనం తెలంగాణ , 50 లక్షలు దాటిన టీఆర్‌ఎస్ సభ్యత్వాలు..

Trs Memberships 
టీఆర్‌ఎస్ సభ్యత్వాలు 50 లక్షలు దాటిపోయాయని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. సభ్యత్వ నమోదుకు అపురూప, అనూహ్య స్పందన వచ్చిందని.. ఊహించిన దానికి మించి ప్రజల నుంచి ఆదరణ లభించిందని ఆయన పేర్కొన్నారు. వెల్లువలా వచ్చిన ఈ సభ్యత్వాలు తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందనకు తార్కాణంగా నిలిచాయని చెప్పారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతోపాటు చదువుకునే విద్యార్థులు సైతం..Trs Memberships Over Rs 50 Lakhs

బాబూ.. చరిత్రలో లేకుండా పోతావ్ , ఎంపీ కవిత

TRS Party
తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా తప్ప మరో జెండా కనిపించే పరిస్థితి లేదని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఏర్పడినా చంద్రబాబుకు ఇంకా మనపైననే దృష్టి ఉందని, ఏపీ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర ఉండదని చెప్పడం దారుణమన్నారు. తెలంగాణ చరిత్రను దాచాలని చూస్తే మీరే చరిత్ర లేకుండా పొతారని ఆమె హెచ్చరించారు. ఇప్పటికే 56 సంవత్సరాల పాటు తెలంగాణ చరిత్రను రూపు మాపాలని మీరు చేయని ప్రయత్నం లేదని, ఇంకా మీరు చేసేది ఎమి ఉందన్నారు. మా భాషను, సంస్కృతిని వెక్కిరించినందుకే తెలంగాణ Chandra Babu Will Be No More In The Telangana History

Saturday, 14 February 2015

చంద్రబాబు చుట్టూ రాజకీయ బ్రోకర్లు

chandrababu
రాజకీయ ఉనికి కోసం చంద్రబాబు వరంగల్ పర్యటన చేపడితే... అందులో వచ్చే ప్యాకేజీ కోసం టీటీడీపీ నాయకులు ఎగబడ్డారని పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణభవన్‌లో ఆయన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు,ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి , ఎమ్మెల్సీ బీ వెంకటేశ్వర్లు,పోలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్‌తో కలిసి విలేకరులతో... Read more