తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవిత..
తెలంగాణ బతుకమ్మకు పర్యాయపదంగా నిలిచిన తెలంగాణ జాగృతి సంస్థ తాజాగా నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత మరోసారి అధ్యక్షురాలిగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. వాస్తవంగా 2006లో జాగృతికి అంకురార్పణ జరిగినా 2008 నుంచి అధికారికంగా రిజిస్ట్రేషన్ వచ్చింది. అప్పటినుంచి అధ్యక్షురాలిగా కవిత కొనసాగుతున్నారు. తాజాగా ఆదివారం ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గంలో .... MP Kavitha , R.Naveen Achary , Telangana,TRS
No comments:
Post a Comment