గులాబీవనం తెలంగాణ , 50 లక్షలు దాటిన టీఆర్ఎస్ సభ్యత్వాలు..
టీఆర్ఎస్ సభ్యత్వాలు 50
లక్షలు దాటిపోయాయని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు
ప్రకటించారు. సభ్యత్వ నమోదుకు అపురూప, అనూహ్య స్పందన వచ్చిందని.. ఊహించిన
దానికి మించి ప్రజల నుంచి ఆదరణ లభించిందని ఆయన పేర్కొన్నారు. వెల్లువలా
వచ్చిన ఈ సభ్యత్వాలు తమ ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందనకు తార్కాణంగా
నిలిచాయని చెప్పారు. అన్ని వర్గాలకు చెందిన ప్రజలతోపాటు చదువుకునే
విద్యార్థులు సైతం..Trs Memberships Over Rs 50 Lakhs
No comments:
Post a Comment