Monday, 30 March 2015

గోదారిచంద్రుడు!.. నదీతీరంలో ఐదు గంటలున్న సీఎం కేసీఆర్

DEVADULA-PROJECT
అది గోదావరి. ఇవతలి ఒడ్డు తెలంగాణ. అవతలి ఒడ్డు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర. అరణ్యగర్భాన్ని చీల్చుకొని పారే గోదావరి. ఇవతలి ఒడ్డున్నంత ప్రశాంతంగా అవతలి ఒడ్డున ఉన్న రాష్ర్టాలు లేవు. నిత్యం మావోయిస్టు సంచారం. గంగ దాటితే గల్లంతయ్యే వాతావరణం. ఒకవైపు పోలీసులు, మరోవైపు మావోయిస్టు కార్యకలాపాలు పోటాపోటీగా .... CM KCR , Telangana , Badrachalam , R.Vidyasagar Rao , Shankar nayak,DEVADULA PROJECT

No comments:

Post a Comment