ఐటీ రంగ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వృత్తిలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యం, మార్కెటింగ్, న్యాయపరమైన విషయాల్లో తోడ్పాటు అందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (ఐఎస్బీ), నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్), ట్రిపుల్ ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం టీ-హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి హర్ప్రీత్సింగ్, ఐఐఐటీ డైరెక్టర్ పీజే నారాయణన్, ఐఎస్బీ డీన్ అజిత్ అరుణాకర్, నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ముస్తఫా ఎంఓయూపై సంతకాలు చేశారు..Read More
Wednesday, 10 September 2014
టీ-హబ్పై కుదిరిన ఒప్పందం - వైఫై నగరంగా హైదరాబాద్: ఐటీ మంత్రి కేటీఆర్
ఐటీ రంగ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వృత్తిలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యం, మార్కెటింగ్, న్యాయపరమైన విషయాల్లో తోడ్పాటు అందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (ఐఎస్బీ), నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్), ట్రిపుల్ ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం టీ-హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి హర్ప్రీత్సింగ్, ఐఐఐటీ డైరెక్టర్ పీజే నారాయణన్, ఐఎస్బీ డీన్ అజిత్ అరుణాకర్, నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ముస్తఫా ఎంఓయూపై సంతకాలు చేశారు..Read More
Labels:
Political News
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment