పద్మభూషణ్ పురస్కార గ్రహీత కాళోజీ నారాయణరావు స్మారకార్థం హన్మకొండలో మూడెకరాల స్థలంలో కాళోజీ కళా కేంద్రాన్ని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఆయన శత జయంతి సందర్భంగా ఈ నెల 9న తానే స్వయంగా కాళోజీ కళా కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. హన్మకొండలోని బాలసముద్రంలో మూడెకరాల స్థలంలో ఈ కళా కేంద్రాన్ని నిర్మించాలని ప్రభుత్వం...........Readmore
No comments:
Post a Comment