మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. జగ్గారెడ్డి గెలిస్తే మంత్రిపదవికి రాజీనామాకు సిద్ధమా అని టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు విసిరిన సవాల్ను హరీశ్రావు ధీటుగా బదులిచ్చారు. ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలిస్తే పదవులుకు రాజీనామా చేయటంతోపాటు రాజకీయ సన్యాసం తీసుకుంటా. జగ్గారెడ్డి ఓడితే నువ్వు............ Readmore
No comments:
Post a Comment