కథానాయికగా, గాయకురాలిగా, సంగీత దర్శకురాలిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తోంది శృతిహాసన్. ఇటీవల కాలంలో ప్రత్యేకగీతాల్లో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో పూజై చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. తెలుగులోనూ పూజ పేరుతో విడుదల కానున్న ఈ సినిమా కోసం శృతిహాసన్ తన సొంత గొంతును వినిపించే ప్రయత్నంలో వుంది. తొలిసారి ఈ సినిమా కోసం తెలుగులో ........ Readmore
No comments:
Post a Comment