Tuesday, 7 April 2015

పునరుద్ధరణతో వెనకటి రోజులు

Harish rao
చెరువుల పునరుద్ధరణతో ఆయకట్టు, భూగర్భజలాలు పెరిగి వెనకటి రోజులు వస్తాయని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లిలోని సాబిత్‌నగర్ చెరువు, కందుకూరు మండలం జైత్వారంలో నామినివాణి చెరువు పునరుద్ధరణ పనులను మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, బూర నర్సయ్యగౌడ్, కొండా..... Lakes, groundwater goal, Hareshrao, madusudanachari, Dyspeaker-padma 

No comments:

Post a Comment