తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగానికి మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రజల
ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా సర్కారు దవాఖానాల్లో కార్పొరేట్ సదుపాయాలు,
యంత్ర పరికరాలు సమకూర్చాలని, సౌకర్యాలు మెరుగుపరచాలని ముఖ్యమంత్రి కే
చంద్రశేఖర్రావు నిర్ణయించారు. సచివాలయంలో బుధవారం వైద్యారోగ్యంపై సీఎం
కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు ఏడుగంటలపాటు సాగిన ఈ
సమావేశంలో రాష్ట్రంలో....
Government Hospitals,
corporate arrangements,
KCR,
TElangana,
CM KCR
No comments:
Post a Comment