Thursday, 16 April 2015

అధైర్య పడొద్దు.. ఆదుకుంటాం , హోంమంత్రి నాయిని

Ministers
వడగండ్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఏ ఒక్క రైతూ అధైర్యపడొద్దని మంత్రులు విజ్ఞప్తిచేశారు. పంటల బీమా పథకంలో ఉన్న లోపాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామనిచెప్పారు.కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం నర్సింగపూర్, చల్‌గల్, మేడిపల్లి మండలం కంట్లకుంట, కోరుట్ల మండలం జోగినిపెల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పెగడపల్లి మండలం ఎడుమోటలపల్లిలో మంత్రి హరీశ్‌రావు, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్‌తో....Quickly compensation ,Harish Rao , On Going attention , the shortcomings , the crop insurance,Telangana,Ministers

No comments:

Post a Comment