ఏ వస్తువైనా సగం ధరకే ఇస్తామని కొన్నాళ్లు నమ్మించిన ఓ మాయలేడి రూ.15 కోట్లకు కుచ్చుటోపీ పెట్టింది. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం బీరంగూడ మల్లారెడ్డికాలనీలో కొన్ని నెలల కిందట భారతిసింగ్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఆదిత్య ఎంటర్ప్రైజెస్ స్థాపించింది.
సమీపంలోని మహిళలకు సగం ధరకే వాహనాలు అందిస్తామని ప్రచారం చేసింది. వాహన ధరకు రెట్టింపు డబ్బులు కట్టించుకొని తర్వాత వాహనం..half the price of any commodity
No comments:
Post a Comment