Friday, 20 February 2015

ఇక్కడున్నోళ్లంతా మావాళ్లే

KCR
హైదరాబాద్, నమస్తే తెలంగాణ:తెలంగాణ ప్రభుత్వానికి ప్రాంతీయభేదాలు లేవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నివసించేవారందరినీ కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామని, ముఖ్యమంత్రిగా ఆ బాధ్యత తనదేనని ఆయన చెప్పారు. తాతలు, తండ్రుల కాలంనాడు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డవారు తాము సెటిలర్స్ అన్నHyderabad Mini india

No comments:

Post a Comment