ధూంధాం ధవన్
రణక్షేత్రంలో ప్రత్యర్థిని
దెబ్బతీయడానికి దూకుడొక్కటే సరిపోదు.. మేటిగా నిలవాలంటే మేథ మాత్రమే
చాలదు.. ఆధిపత్యం అందాలంటే కేవలం అస్ర్తాలుంటే సరిపోదు.. కేవలం అనుభవంతోనే
విజయం వరించేయదు.. అన్నింటినీ మేళవించాలి.. ప్రతీ విభాగం సరైన సమన్వయంతో
ముందుకు సాగాలి..
ఇలా అన్ని బలాలను పిడికిలిలో బంధించి పంజా విసిరితే అవతలి సైన్యం మనకు సలాం కొట్టిపోవాలి..World's first victory,World Cup 2015
No comments:
Post a Comment