ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి (40)గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఐసీయూలో చక్రి తుదిశ్వాస విడిచారు Readmore : Music Director Chakri Passed Away
Monday, 15 December 2014
సంగీత దర్శకుడు చక్రి గుండెపోటుతో మృతి
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి (40)గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో అపోలో ఆసుపత్రికి తరలించారు. అపోలో ఐసీయూలో చక్రి తుదిశ్వాస విడిచారు Readmore : Music Director Chakri Passed Away
Thursday, 27 November 2014
సాములోరి లీలలు.. గుడియెనకా నా సామి!
అయితే సామన్య జనాలకు ఉన్న ఈ నమ్మకాన్ని కొందరు వాడుకుంటున్నారన్నది అక్షర సత్యం. బ్రతకడానికి చాత కాని, చేవ లేని, మోసకారులు కొందరు బాబాలమంటూ తమను తాము ప్రపంచానికి పరిచయం చేసుకుంటున్నారు అయితే సామన్య జనాలకు ఉన్న ఈ నమ్మకాన్ని కొందరు వాడుకుంటున్నారన్నది అక్షర సత్యం ఇప్పటికైతే దొరికిన దొంగల గురించి వివరాలు చూద్దామొకసారి Readmore : Top 10 controversial godmen of India
సూర్యకు జోడీగా కన్నడ భామ ప్రణీత.
అత్తారింటికి దారేది చిత్ర విజయంతో తెలుగు చిత్రపరిశ్రమ వర్గాల దృష్టిని ఆకర్షించింది కన్నడ భామ ప్రణీత. ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్తో కలిసి రభస చేసిన ఈ సుందరి తాజాగా సూర్యకు జోడీగా నటించే అవకాశాన్ని దక్కించుకుందని తెలిసింది. సూర్య హీరోగా తమిళంలో వెంకట్ప్రభు మాస్ అనే పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కె.ఇ.జ్ఞానవేల్రాజాతో కలిసి ఈ చిత్రాన్ని 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య నటిస్తూ నిర్మిస్తున్నారు. Readmore
Wednesday, 5 November 2014
Download and Read Of telangana Budget 2014
తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్ను ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో ప్రవేశపెడుతున్నారు మొత్తం బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు
మొత్తం బడ్జెట్ రూ. 1,00,637 కోట్లు.
- ప్రణాళిక వ్యయం రూ. 48,648 కోట్లు.
- ప్రణాళికేతర వ్యయం రూ.51,989 కోట్లు
- ఆర్థిక లోటు అంచనా రూ.17,398 కోట్లు
Clcik here For Download telangana Budget 2014
Telangana First Budget highlights
telangana Budget 2014: Telangana Finance Minister Eatala Rajender presented the maiden budget Of Telangana Read and Download Telangana Budget In telugu And English Here telangana Budget 2014
Saturday, 1 November 2014
ఖాన్ చెల్లి పెళ్లికి హైదరాబాద్కు రానున్న మోడీ
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చెల్లి అర్పిత ఇల్లాలు కాబోతోంది. ఈ నెల 18న అర్పిత ఆయూష్ను వివాహమాడనుంది. అర్పిత వివాహా వేడుకకు ఖాన్ నరేంద్రమోడీని ఆహ్వానించనున్నారు Readmore Arpita Khan's wedding,
Tuesday, 28 October 2014
Jabardasth anchor anasuya interview By namasthetelangaana
జబర్దస్త్ ఫేమ్ అనసూయ.. మాటలతో మాయ చేసే వాగుడు పిట్ట. బట్ ఎలా మాట్లాడాలో తెలియని ఇన్నోసెంట్. హీరోయిన్స్కుండే ఫాలోయింగ్.. అయినా హాట్ చిక్ కాదు.. అమాయకురాలు. ఎవరి ఆలోచన వారిది.. ఎవరి ఇష్టం వారిదంటూ తన దారిలోనే పయనిస్తున్న అనూ నేటి మోడ్రన్ మహిళ. పాపం.. యాంకరింగ్ బిజీలో పడి.. వన్ ఈయర్ అయిందట ఇష్టంగా అద్దంలో చూసుకోక..సో.. అనూను మనమే తీసుకెళ్దాం జ్ఞాపకాలమిర్రర్ ముందుకు! మీరూ రండి : Jabardasth anchor anasuya interview
విదేశాల్లో భారతీయులు దాచుకున్న నల్లధనం రూ.31400000000000
విదేశీ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న నల్లధనాన్ని వెనుకకు తెప్పిస్తామని చెప్తున్న కేంద్రప్రభుత్వం సోమవారం ఎనిమిది మంది పేర్లను సుప్రీంకోర్టుకు తెలుపడంతో దేశంలో అందరి దృష్టి ఈ అంశంపైనే నిలిచింది. ప్రభుత్వం బయటపెట్టిన ఎనిమిది పేర్లలో ముగ్గురు వ్యాపారులుకాగా మరో ఐదుగురు ఓ కంపెనీ డైరెక్టర్లు. అయితే ఇంకా ఎంతమంది తమ సొమ్మును విదేశాల్లో దాచుకున్నారు Readmore; Black money Rs31400000000000
Modi discloses names of black money account holders names
విదేశీ బ్యాంకుల్లో చట్టవిరుద్ధంగా డబ్బు దాచిన ఏడుగురు భారతీయులు, ఓ కంపెనీ పేర్లను కేంద్ర ప్రభుత్వం బయటపెట్టింది.వీరిపై పన్ను ఎగవేతకు సంబంధించి విచారణ జరుగుతున్నదని కేంద్రం తెలిపింది. అఫిడవిట్లో పేర్కొన్న బ్యాంకు ఖాతాల వివరాలను ఫ్రాన్స్, ఇతర దేశాల నుంచి సేకరించామని వివరించింది. బ్లాక్మనీకి సంబంధించి తమ వద్ద ఉన్న మరిన్ని ఖాతాల వివరాలను సమర్పిస్తామని కోర్టుకు తెలిపిన కేంద్రం Readmore: Black money account holders List
Friday, 24 October 2014
మతసామరస్యానికి ప్రతీక సదర్ మేళా ఆటచూడు
దీపావళి మరుసటి రోజు యాదవులు దున్నపోతులను అందంగా అలంకరించి ఒకే వేదిక దగ్గరకు వచ్చి బంధువులను కలవడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడమే సదర్ మేళా. సదర్ అంటే ఇంటికి పెద్దన్న, కులపెద్ద అని ఉర్దూలో అర్థం. యాదవులు దున్నపోతును తమ పెద్దన్నలా భావించి ఊరేగించేదే సదర్ ఊరేగింపు. నిజాంకాలంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సదర్ ఉత్సవాల్లో శుభాకాంక్షలు తెలుపుతూ బహుమతులు అందించేవారు Click here For Read more : Sadhar Celebrations
Wednesday, 22 October 2014
super good films Chowdari produce 'I' in telugu
విక్రమ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఐ. ఆస్కార్ ఫిలింస్ పతాకంపై రవిచంంద్రన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.బి.చౌదరి సమర్పణలో మెగా సూపర్గుడ్ ఫిలింస్ పతాకంపై ఎన్.వి.ప్రసాద్, పరాస్జైన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు Readmore Abot : I telugu Movie
తమిళంలో హన్సిక జోరు కొనసాగుతోంది. కథానాయికగా ఎనిమిది చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది. ఒక సినిమా సెట్స్పై ఉండగానే మరో చిత్రాన్ని అంగీకరిస్తూ ఇతర హీరోయిన్లకు గట్టిపోటీని ఇస్తోంది. తమిళ చిత్రాలపై మాత్రమే దృష్టిసారిస్తున్న ఈ సుందరి తెలుగు భాషా చిత్రాలను పూర్తిగా తగ్గించింది. ఆమె దూకుడు చూస్తుంటే హన్సిక పూర్తి స్థాయిలో తమిళ చిత్రాలకే అంకితమై పోయిందని అంటున్నారు. ఇదే విషయాన్ని హన్సికను అడిగితే... తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ దూరంకానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ తెలుగు, తమిళ భాషలు నాకు రెండు కళ్లలాంటివి readmore: Telugu & Tamil Cinema Are My Two Eyes
Telangana refuses to stop power generation at Srisailam
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఒప్పందాలను ఏపీ సీఎం చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారు. ఏపీలో ఉత్పత్తి అయ్యే విద్యుత్లో తెలంగాణకు 54 శాతం ఇవ్వాలన్న ఒప్పందాన్ని బేఖాతర్ చేస్తూ తెలంగాణలో కరెంట్ Readmore : power generation at Srisailam
Ashok Kumar passes away
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు అశోక్కుమార్(72) గుండెపోటుతో చెన్నైలో కన్నుమూశారు. వందకు పైగా తెలుగు, తమిళ, హిందీ సినిమాలకు ఆయన కెమెరామెన్గా పనిచేశారు. అభినందన, నీరాజనం వంటి పలు సినిమాలకు అశోక్కుమార్ దర్శకత్వం వహించారు. Readmore : Ashok Kumar Nomore
పోలీసుశాఖపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరాల జల్లు

పోలీసుశాఖ పటిష్ఠానికి మొదటినుంచి ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తాజాగా ఆ శాఖపై వరాలజల్లు కురిపించారు. అమరవీరుల సంస్మరణదినం సందర్భంగా పోలీసుశాఖ న్యాయమైన కోరికలను సీఎం నెరవేర్చారు Readmore : Police Martyrs Day
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల విభజనకు గ్రీన్సిగ్నల్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల పునర్విభజనకు రాష్ట్ర సర్కారు పచ్చజెండా ఊపింది. జనాభా ప్రాతిపదికన శాస్త్రీయంగా వార్డులను విభజించేందుకు సీఎం కేసీఆర్ మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమోదం readmore : GHMC Delimitation of Election Wards
కేసీఆర్ దీపావళి కానుక ప్రభుత్వ ఉద్యోగులకు హెల్త్కార్డులు
\ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దీపావళి కానుకను ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం హెల్త్కార్డులు జారీచేయనున్నట్లు స్పష్టంచేశారు.కేసీఆర్ దీపావళి కానుక ఉద్యోగులకు హెల్త్కార్డులు అన్ని కార్పొరేట్ దవాఖానల్లో వైద్యం ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుంది నేటి నుంచే కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం ద్యోగసంఘాల నేతల హర్షం C;lick here For Readmore: Health cards for employs
అమరులకు గవర్నర్, సీఎం, హోంమంత్రి, డీజీపీ ఘననివాళులు
ఎండావానా లెక్కచేయకుండా, రాత్రనక పగలనక సమాజంలో శాంతిభద్రతలు, ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడటం కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరులను తగినరీతిలో గౌరవించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు పోలీసు అమరుల కుటుంబాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటాం పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి Click here For readmore : TeluguNews paper
Saturday, 27 September 2014
Tirumala Brahmotsavams Special Editions
Tirumala Brahmotsavams Special Editions: Read and Download Tirumala thirupathi Brahmotsavams Ebook,Tirumala Brahmotsavams Special Editions with brahmotsavam 2014 Schedule, Photos and Videos Click here For More : Tirumala thirupathi Brahmotsavam
Friday, 26 September 2014
సచివాలయంలో మహిళా ఉద్యోగులు వైభవంగా బతుకమ్మ సంబురాలు
బతుకమ్మ పండుగను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో సచివాలయంలో పండుగ సందడి నెలకొంది. మహిళా ఉద్యోగులు ఘనంగా బతుకమ్మ సంబురాలను జరుపుకుంటున్నరు. ఈ నెల 24 నుంచి సచివాలయ మహిళా ఉద్యోగులు బతుకమ్మను జరుపుకుంటున్నరు Click here For Read more : Bathukamma Celebrations in Secretariat
bathukamma Festivals celebrations at bhuvanagiri
నల్లగొండ జిల్లా భువనగిరి ఖిలా సాక్షిగా స్వరాష్ట్రంలో తొలి బతుకమ్మ ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంబురాలకు శ్రీకారం చుట్టారు. జూనియర్ కళాశాల మైదానం వేదికగా జరిగిన ఈ సంబురంలో మహిళలు వేల సంఖ్యలో తరలివచ్చారు.
Click here More Photos : http://goo.gl/4d0b60
Wednesday, 10 September 2014
టీ-హబ్పై కుదిరిన ఒప్పందం - వైఫై నగరంగా హైదరాబాద్: ఐటీ మంత్రి కేటీఆర్
ఐటీ రంగ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వృత్తిలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యం, మార్కెటింగ్, న్యాయపరమైన విషయాల్లో తోడ్పాటు అందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (ఐఎస్బీ), నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్), ట్రిపుల్ ఐటీ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం టీ-హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం టూరిజం ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి హర్ప్రీత్సింగ్, ఐఐఐటీ డైరెక్టర్ పీజే నారాయణన్, ఐఎస్బీ డీన్ అజిత్ అరుణాకర్, నల్సార్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ముస్తఫా ఎంఓయూపై సంతకాలు చేశారు..Read More
KCR Completes 100 days As Telangana CM
జెట్స్పీడ్లో కేసీఆర్ ఎక్స్ప్రెస్ ,మన ప్రభుత్వానికి రేపటితో సెంచరీ-బంగారు తెలంగాణకు భరోసా.. -అడుగడుగునా తెలంగాణ ముద్ర -ప్రతి పథకంలోనూ కొత్త పంథా.. -చరిత్ర సృష్టించిన సామాజిక సర్వే-దేశాన్ని ఆకర్షించిన దళితులకు భూపంపిణీ..- ప్రజలు మెచ్చిన గోల్కొండ ఉత్సవాలు-వినూత్న పంథాలో సాగుతున్న కేసీఆర్ పాలన
సకలజన ఆమోదం పొందుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం,అస్తిత్వం.. అభివృద్ధి.. ఆధునికత.. ఆత్మగౌరవం..! ఇవీ ఆరు దశాబ్దాల వలసపాలకుల పద ఘట్టనలకింద తెలంగాణ కోల్పోయినవి! వాటికి తోడు యథేచ్చగా వనరుల దోపిడీ.. సకల రంగాల్లో వివక్షతో తెలంగాణ కునారిల్లిపోయింది! చరిత్ర వక్రీకరణకు గురైంది! యాస భాషలు వెక్కిరింతలు చవిచూశాయి! సమాజం నిలువెల్లా గాయపడింది! ఆ గాయాలు బాధలను స్రవిస్తుండగానే ప్రాణాలు ఉగ్గబట్టి.. దశాబ్దాలపాటు పోరుపథాన నడిచి.. ప్రజాస్వామ్యయుతంగా సొంత రాష్ర్టాన్ని సాధించుకుంది!
ఇప్పుడు ఆ పోరాటం పాలనగా మార్పు చెందింది! ప్రజలకు కావాల్సినవి ఇవీ.. అంటూ ఎవరైతే కొట్లాడారో.. వారే ఇప్పుడు పాలకులు! అందుకే సబ్బండవర్ణాలకు మేలు చేసే నిర్ణయాలు! అది ఒక సంస్థకు తెలంగాణ జాతి పిత జయశంకర్సారు పేరు పెట్టుకున్నా.. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలిపేందుకు ప్రతినబూనినా.. అందులో తెలంగాణ ప్రగతిబాటన నడువాలనే తపన! ఒకప్పుడు ప్రపంచ స్థాయి పారిశ్రామిక నగరమైన హైదరాబాద్కు తిరిగి నాటి వైభవం కల్పించేందుకు ఆతృత! ఇకనైనా తెలంగాణవాసి బతుకు బాగుపడాలనే ఆశ! ఆ ఆశకు అంకురం.. టీఆర్ఎస్ ప్రభుత్వం! ఆ ఆశకు అడ్డుపడేవారి పాలిటి అంకుశం ఆ ప్రభుత్వానికి నేతృత్వం వహించే కేసీఆర్.............. Read More
సకలజన ఆమోదం పొందుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం,అస్తిత్వం.. అభివృద్ధి.. ఆధునికత.. ఆత్మగౌరవం..! ఇవీ ఆరు దశాబ్దాల వలసపాలకుల పద ఘట్టనలకింద తెలంగాణ కోల్పోయినవి! వాటికి తోడు యథేచ్చగా వనరుల దోపిడీ.. సకల రంగాల్లో వివక్షతో తెలంగాణ కునారిల్లిపోయింది! చరిత్ర వక్రీకరణకు గురైంది! యాస భాషలు వెక్కిరింతలు చవిచూశాయి! సమాజం నిలువెల్లా గాయపడింది! ఆ గాయాలు బాధలను స్రవిస్తుండగానే ప్రాణాలు ఉగ్గబట్టి.. దశాబ్దాలపాటు పోరుపథాన నడిచి.. ప్రజాస్వామ్యయుతంగా సొంత రాష్ర్టాన్ని సాధించుకుంది!
ఇప్పుడు ఆ పోరాటం పాలనగా మార్పు చెందింది! ప్రజలకు కావాల్సినవి ఇవీ.. అంటూ ఎవరైతే కొట్లాడారో.. వారే ఇప్పుడు పాలకులు! అందుకే సబ్బండవర్ణాలకు మేలు చేసే నిర్ణయాలు! అది ఒక సంస్థకు తెలంగాణ జాతి పిత జయశంకర్సారు పేరు పెట్టుకున్నా.. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలిపేందుకు ప్రతినబూనినా.. అందులో తెలంగాణ ప్రగతిబాటన నడువాలనే తపన! ఒకప్పుడు ప్రపంచ స్థాయి పారిశ్రామిక నగరమైన హైదరాబాద్కు తిరిగి నాటి వైభవం కల్పించేందుకు ఆతృత! ఇకనైనా తెలంగాణవాసి బతుకు బాగుపడాలనే ఆశ! ఆ ఆశకు అంకురం.. టీఆర్ఎస్ ప్రభుత్వం! ఆ ఆశకు అడ్డుపడేవారి పాలిటి అంకుశం ఆ ప్రభుత్వానికి నేతృత్వం వహించే కేసీఆర్.............. Read More
Monday, 8 September 2014
ప్రభుత్వ ప్రోత్సాహానికి, కేసీఆర్ సార్ సహకారానికి కృతజ్ఞతలు...సానియా మీర్జా
యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించి సత్తాచాటిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా హైదరాబాద్ చేరుకుంది. న్యూయార్క్ నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టులో అడుగుపెట్టిన సానియాకు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అయిన సానియాకు ప్రభుత్వం తరపున అధికారులు పుష్పగుచ్చం అందించి గ్రాండ్గా స్వాగతం పలికారు. సానియా రాక సందర్భంగా అభిమానులు, మీడియా ప్రతినిధులు భారీసంఖ్యలో ఎయిర్పోర్టుకు తరలివచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సానియా మీడియాతో మాట్లాడుతూ.............Readmore
Saturday, 6 September 2014
ప్రధాని నరేంద్రమోడీ తో ముగిసిన సీఎం కేసీఆర్ భేటీ
న్యూఢిల్లీ: తాము చెప్పిన రాష్ట్ర సమస్యలను ప్రధాని నరేంద్రమోడీ శ్రద్ధతో విన్నారని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి తెలిపారు. సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు మోడీ సానుకూలంగా స్పందించారని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో కలిసి ఆయన ప్రధానిని కలిసిన వారిలో ఉన్నారు. త్వరలో హైదరాబాద్లో జరుగబోయే ప్రపంచ మెట్రో పోలీస్ సదస్సుకు హాజరై ప్రారంభోత్సవం చేయాలని కేసీఆర్ మోడీని కోరారని తెలిపారు. వాటర్గ్రిడ్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారని ...........Readmore
Friday, 5 September 2014
జగ్గారెడ్డి గెలిస్తే రాజకీయాలను వదిలేస్తా....మంత్రి హరీశ్రావు ప్రతిసవాల్
మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి జగ్గారెడ్డి గెలిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్రావు ప్రకటించారు. జగ్గారెడ్డి గెలిస్తే మంత్రిపదవికి రాజీనామాకు సిద్ధమా అని టీడీపీ శాసనసభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్రావు విసిరిన సవాల్ను హరీశ్రావు ధీటుగా బదులిచ్చారు. ఉప ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలిస్తే పదవులుకు రాజీనామా చేయటంతోపాటు రాజకీయ సన్యాసం తీసుకుంటా. జగ్గారెడ్డి ఓడితే నువ్వు............ Readmore
Thursday, 4 September 2014
స్థానిక చట్టాలపై మూడురోజుల శిక్షణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భావిస్తున్నారు. ఇందుకోసం వేదికలను, తేదీలను ఖరారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో బుధవారం పలువురు కీలక ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్పర్సన్లు, మేయర్లు, మున్సిపల్ వార్డు మెంబర్లు, చైర్మన్లకు స్థానిక సంస్థల పరిపాలనపై పెద్దగా అవగాహన ఉండదు. స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు ఏ విధంగా పనిచేయాలి? వాటి విధులేమిటి? రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలు, మున్సిపాలిటీలకు వచ్చే నిధులేమిటి? వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి? అనే అంశాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలన్న..... Read More
శ్రీశైలం డ్యాం 5 గేట్లు ఎత్తివేత
హైదరాబాద్: శ్రీశైలం డ్యాం నిండుకుండను తలపిస్తోంది. డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు డ్యాంకుగల 5 గేట్లను ఎత్తివేసి 2.26 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు ......... Readmore
యూఎస్ ఓపెన్లో ఫైనల్కు చేరిన సానియా జోడి
యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్లో భారత టెన్నిస్ స్టార్, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసాడర్ సానియా మీర్జా తన రాకెట్తో మెరుపులు మెరిపిస్తున్నారు. ఈ పోటీల్లో సానియా-సోరెస్ జోడి ఫైనల్కు చేరారు. అన్సీడెడ్ చాన్-హచిన్స్ జోడీపై 7-5, 4-6, 10-7 తేడాతో ఈ జోడీ విజయం దక్కించుకుంది................... Read more
Wednesday, 3 September 2014
వికలాంగుల ఫించన్ల కోసం రూ. 18కోట్లు విడుదల
హైదరాబాద్ : కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవెర్చే దిశగా దూసుకెళ్తోంది. మొన్న రుణమాఫీలు, నిన్న వృద్ధ కళాకారులకు ఆర్థిక సాయం, నేడు వికలాంగుల ఫించన్ల కోసం నిధులు విడుదల చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంటోంది. వికలాంగుల ఫించన్ల కోసం రూ. 18 కోట్లు విడుదల... Readmore
వరంగల్లో కాళోజీ కళాకేంద్రం
పద్మభూషణ్ పురస్కార గ్రహీత కాళోజీ నారాయణరావు స్మారకార్థం హన్మకొండలో మూడెకరాల స్థలంలో కాళోజీ కళా కేంద్రాన్ని నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. ఆయన శత జయంతి సందర్భంగా ఈ నెల 9న తానే స్వయంగా కాళోజీ కళా కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. హన్మకొండలోని బాలసముద్రంలో మూడెకరాల స్థలంలో ఈ కళా కేంద్రాన్ని నిర్మించాలని ప్రభుత్వం...........Readmore
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో దసరా సెలవుల్లోగా ఉమ్మడి సర్వీసు రూల్స్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ (నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ) తరగతులను ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి తెలిపారు. మూడేళ్ల వయసు నిండిన పిల్లలకు నర్సరీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే నర్సరీ తరగతులను ప్రారంభిస్తామన్నారు. 2వ తరగతి నుంచే హిందీ పాఠాలు బోధించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు............ Readmore
కరువుఛాయల నుంచి బయటపడేసిన వానలు
రాష్ట్రంలో ఖరీఫ్లో కరువు తప్పదనుకున్న సమయంలో అల్పపీడనం రూపంలో వచ్చిన వానలు పంటలకు ప్రాణంపోసి అన్నదాతను ఆదుకున్నాయి. రెండు నెలలుగా సాగుచేసిన పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది, పెసర వంటి మెట్టపంటలతోపాటు వరి పంటపై ఆశలు వదులుకున్న సమయంలో వారంపాటు రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలతో పంటలు కొత్తజీవం పోసుకున్నాయి. మెట్ట పంటలకు వర్షాలు ఎంతో మేలుచేశాయని అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న ఇప్పటికే కాస్త నష్టానికి గురైనప్పటికీ కాలం ఇలాగే కలిసి వస్తే పంటకు ఢోకా ఉండదని రైతులు భావిస్తున్నారు....... Readmore
నాలుగో వన్డేలోనూ ఇంగ్లండ్పై భారత్ ఘనవిజయం
భారత్ది అదే కసి.. పట్టుదల! వరుస విజయాల ఊపు.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టి ప్రతిభ పతాకస్థాయికి చేరిన వేళ నాలుగో వన్డేలో ధోనీసేన ఇంగ్లండ్ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా ఐదు వన్డేల సిరీస్ను మరో వన్డే మిగిలివుండగానే 3-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయం ద్వారా పనిలోపనిగా 24 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకూ తెరపడింది... Read more
సాగర్కు చేరాల్సిన 50వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడులో ఆవిరి
ఇది ఆంధ్ర అధికారుల మాయ! వదిలిన నీటిని.. పదిలంగా తరలించుకుపోతున్న కనికట్టు! శ్రీశైలంలో విడుదలైనట్టు చెబుతున్న నీటిలో ఒకటికాదు.. వెయ్యి కాదు.. ఏకంగా 50వేల క్యూసెక్కులకుపైగా నీరు నాగార్జున సాగర్కు రావటం లేదు. మరి ఆ నీళ్లు ఎటుపోయాయి? ఎటుపోయాయంటే...... Read More
Tuesday, 2 September 2014
అలనాటి అందాల తార.. వెండితెర సత్యభామ జమున
ఈమె.. మోడ్రన్ మహిళ ఏమిటి అనుకోకండి? ఈమె ఫేస్ ఎప్పుడూ థౌజండ్ వాట్స్ బల్బులా వెలుగుతుంది. మే బీ.. కళ్లల్లో ఐస్ ఉంటుందేమో అయస్కాంతంలా ఆకట్టుకుంటుంది. ఈనాటి మహిళకి ఏమాత్రం తీసిపోని ఛార్మింగ్ జమునది. సినిమాల్లో ఆడవాళ్లంటే ఎంతమాత్రం గౌరవం లేని రోజుల్లో ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఆత్మాభిమానాన్ని ప్రాణ వాయువుగా చేసుకుని ముఫ్ఫై ఏళ్లు తారగా చమ్మక్మంది. ఇద్దరు స్టార్ హీరోలు.. నాలుగేళ్ల పాటు బాయ్కాట్ చేసినా వాళ్లను కేర్ చేయకుండా.. మిగతా హీరోలతో హిట్ కొట్టి కేక పుట్టించింది. అందుకే ఈమె ఎవర్గ్రీన్. సత్యభామ........Read More
పూజ కోసం...శృతిహాసన్ సొంత గొంతును వినిపించే ప్రయత్నంలో వుంది.
కథానాయికగా, గాయకురాలిగా, సంగీత దర్శకురాలిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తోంది శృతిహాసన్. ఇటీవల కాలంలో ప్రత్యేకగీతాల్లో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో పూజై చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. తెలుగులోనూ పూజ పేరుతో విడుదల కానున్న ఈ సినిమా కోసం శృతిహాసన్ తన సొంత గొంతును వినిపించే ప్రయత్నంలో వుంది. తొలిసారి ఈ సినిమా కోసం తెలుగులో ........ Readmore
తెలంగాణ మహాత్ముడు కేసీఆర్
తెలంగాణలో కేసీఆర్ ఒక్కరే లీడర్.. టీఆర్ఎస్ ఒక్కటే పార్టీ,- మెదక్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి డిపాజిట్లు దక్కవు - పటాన్చెరు సభలో ఉప ముఖ్యమంతి మహమూద్ అలీ............ Readmore
Monday, 1 September 2014
ప్రముఖ దర్శకుడు, కార్టూనిస్ట్ బాపు ఇక లేరు
తెలుగు గీతకు కొత్త నడక నేర్పి.. తెలుగు వెండితెరకు కొత్త సోయగమద్ది.. తెలుగువారి మనసుల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న మహా కళాకారుడు బాపు సెలవంటూ వెళ్లిపోయారు. తన ప్రాణమిత్రుడి రమణ దగ్గరికి పయనమయ్యారు. ముళ్లపూడి రాత.. బాపు గీతగా తెలుగువారిని విశేషంగా అలరించిన ఆ ఇద్దరు స్నేహితులు.. మళ్లీ ఒక్కటయ్యారు. తెలుగువారికి బొమ్మను, బుడుగును, సీతమ్మను ఇచ్చి.. తన కళాసంపదను మిగిల్చి…………..Read More
పాక్తో శాంతి చర్చలు ఉండవు : హోంశాఖ
భారత స సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘిస్తున్న విషయం తెలిసిందే. బీఎస్ఎఫ్ జవాన్లపై పాక్ సైన్యం కాల్పులు జరుపుతూనే ఉంది. పాక్ చర్యలపై కేంద్ర హోంశాఖ తీవ్రంగా మండిపడింది..... Read More
Subscribe to:
Comments (Atom)