దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కుంభకోణం కేసులో నాంపల్లి సీబీఐ
ప్రత్యేక కోర్టు తుది తీర్పు వెలువరించింది. ప్రధాన నిందితుడు
రామలింగరాజు, రామరాజులకు 7 సంవత్సరాల శిక్ష, రూ. 5 కోట్ల జరిమానా
విధించింది. సుదీర్ఘ వాదానల అనంతరం రాజుతో పాటు మరో 10 మంది నిందితులు
ఆర్థిక నేరానికి పాల్పడింది వాస్తవమేనని సీబీఐ దర్యాప్తులో తేలినందున
కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులైన మరో ఎనిమిది మంది వడ్లమాని శ్రీనివాస్.....
7 Years Sentence,
Sathyam Ramalinga Raju,
CBI Court, Sathyam Scam,
No comments:
Post a Comment