సూర్యాపేట కాల్పుల మిస్టరీ వీడింది. బుధవారం అర్ధరాత్రి ఇద్దరు పోలీసులను
పొట్టన పెట్టుకున్న దుండగులను ఇవాళ పోలీసులు మట్టుపెట్టారు. హోరాహోరీగా
సాగిన ఎన్కౌంటర్లో యూపీకి చెందిన అస్లాం, అయూబ్ ప్రాణాలొదిలారు. ఈ
ఎన్కౌంటర్లో కట్టంగూర్ పీఎస్ కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందాడు.
సూర్యాపేట కాల్పులు జరిగి మూడు రోజులు కావోస్తుంది. గత మూడు రోజుల నుంచి
ప్రత్యేక పోలీసు బృందాలు ఆ ఇద్దరి దుండగుల కోసం వేట మొదలుపెట్టాయి.
ఎట్టకేలకు పోలీసుల వేటలో ఆ ఇద్దరు......
Encounter,
Police,
Aslam,
Ayub,
nalgonda
No comments:
Post a Comment