Saturday, 4 April 2015

నమస్తే తెలంగాణకు పాఠకుల నీరాజనం

IRS Revealed Latest Report
తెలంగాణలో నమస్తే తెలంగాణ పత్రిక ఒక్కటే గత మూడు సంవత్సరాలుగా వరుసగా గణనీయమైన సంఖ్యలో పాఠకుల సంఖ్యను పెంచుకున్నట్టు ఇండియన్ రీడర్‌షిప్ సర్వే(ఐఆర్‌ఎస్) తాజా నివేదిక వెల్లడించింది. ప్రతిష్ఠాత్మక ఎంఆర్‌యూసీఏసీ-నీల్సన్‌లు 2014 సంవత్సరానికి నిర్వహించిన సర్వే ఫలితాలు తెలంగాణ పాఠకుల్లో వస్తున్న మార్పునకు అద్దం పట్టాయి. గత మూడేండ్లలో ప్రధాన పత్రికలన్నీ అసాధారణస్థాయిలో......Namaste Telangana ,significantly grown, the number of readers, IRS revealed , the latest report,Namaste Telangana

No comments:

Post a Comment