Friday, 3 April 2015

చెరువుల పునరుద్ధరణ పర్యవేక్షణ బాధ్యత ప్రజలదే

Harish Rao
చెరువుల పునరుద్ధరణ పర్యవేక్షణ బాధ్యత ప్రజలదే, పనుల్లో నాణ్యత పాటించేలా చూడాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హారీశ్‌రావు సూచించారు. గురువారం మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు, మల్యాల చెరువుల్లో మిషన్ కాకతీయ పనులను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. అన్నంపెట్టే రైతు బాగుండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని... Harish Rao,Mahendar Reddy,Mission Kakatiya,Medak ,Cmkcr

No comments:

Post a Comment