Friday, 3 April 2015

సూర్యాపేట షూటౌట్‌తో హైఅలర్ట్ , మృతులకు నాయిని, జగదీశ్‌రెడ్డి నివాళులు

Suryapet
పోలీసులపై దుండగుల కాల్పుల ఘటనలో నల్లగొండ జిల్లా మొత్తం హై అలర్ట్ అయ్యింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. నల్లగొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో బుధవారం అర్ధరాత్రి పోలీసులపై కాల్పులు జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంఘటనలో సీఐ గన్‌మెన్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ మెట్టు లింగయ్య (30), హోంగార్డు కుమ్మరి మహేష్(34) మృతి చెందిన...suryapet,naini narsimha reddy,jagadish reddy,DGP Anurag Sharma

No comments:

Post a Comment