Sunday, 5 April 2015

ఆ ముగ్గురు.. అమరవీరులు

Telangana Police
సూర్యాపేట కాల్పుల ఘటన, ఆ తర్వాత చోటుచేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు పోలీసులు అమరవీరులని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కొనియాడారు. సంఘ విద్రోహ శక్తులను అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసులు అత్యంత ధైర్యసాహసాలతో విధులు నిర్వర్తిస్తున్నారని నివాళులు అర్పించారు. ఈ ఘటనల్లో పోలీసులు స్ఫూర్తిదాయకమైన పాత్ర.... Kcr , Telangana , Encounter , Home guard Mahesh

No comments:

Post a Comment