కాంగ్రెస్ పార్టీని..స్కాంగ్రెస్ పార్టీగా రాష్ట్ర పంచాయత్రాజ్ మంత్రి కే
తారకరామారావు అభివర్ణించారు. ఆ పార్టీ మన దేశానికి పట్టిన శని అని ఆయన
విరుచుకుపడ్డారు. పాతాళంలోని బొగ్గునుంచి ఆకాశంలో అగస్టా హెలీకాప్టర్ల
కొనుగోళ్లదాకా అన్నింటా కుంభకోణాలకు పాల్పడి, చివరికి కామన్వెల్త్
క్రీడల్లో కూడా అవినీతికి పాల్పడి ప్రపంచం ముందు దేశం పరువు
బజారుకెక్కించిన పార్టీ కాంగ్రెస్ అని తూర్పారబట్టారు. వాటర్గ్రిడ్ పథకం
మీద కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై... All from the sky ,the abyss , the skangres Scam , Minister KTR , Telangana always stay surplus , Family of Congress , speak on the ridiculous rule
No comments:
Post a Comment