Sunday, 5 April 2015

సిమి కిరాతకులు హతం.. సూర్యాపేట దుండగుల ఎన్‌కౌంటర్


            Nalgonda Encounter

కలకలం సృష్టించిన సూర్యాపేట కాల్పుల ఘటన నిందితులు ఇద్దరూ శనివారం ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆ ఇద్దరినీ పోలీసులు మట్టుబెట్టారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కూడా మరణించారు. మూడు రోజుల క్రితం సూర్యాపేట బస్టాండులో తనిఖీల సందర్భంగా ఇద్దరు పోలీసులను కాల్చి చంపి తప్పించుకు తిరుగుతున్న వీరి కోసం పోలీసులు తీవ్రస్థాయిలో....Aslam, Zakir Hussain , Sitarampuram , Nalgonda , Telangana , DGP Anurag Sharma

No comments:

Post a Comment