Thursday, 16 April 2015

త్వరలో చిన్నారి మాలిక్

malik
 -ఆడపిల్ల పుడితే పేరు మిరిల్లా లేదంటే రీమ్
-రిమోట్ ఎప్పుడూ సానియా చేతుల్లోనే
-టీనేజర్‌గా ప్రేమలోపడ్డానన్న షోయబ్

ఇద్దరూ కలిసి టీవీ చూస్తారన్నమాటేగానీ, ఆవిడకు నచ్చిన ఛానలే చూడాలి.. ఎందుకంటే టీవీ రిమోట్ ఎప్పుడూ తన చేతుల్లోనే. పాపం.. అతడు ప్రేక్షకుడే! తను గొడవను ఆరంభిస్తే, ఇతగాడు ఓపిగ్గా భరించాలి.. ముగించాలి! పాపం..భర్తగా మారిన తర్వాత షోయబ్ మాలిక్‌కు సానియా నుంచి ఎన్ని సమస్యలో కదా? భార్య సానియా ప్రపంచ టెన్నిస్ డబుల్స్‌లో నంబర్‌వన్‌గా అవతరించడంపై ఆనందం వ్యక్తం చేసిన మాలిక్.. సామాజిక వెబ్‌సైట్‌లో అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు వెల్లడించాడు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండడం వల్ల సానియాను కలవలేకపోతున్నానన్న మాలిక్, ఈద్ తర్వాత పాక్‌లోనే కలుస్తానన్నాడు. ఇక జూనియర్ మాలిక్ ఎప్పుడు? అనడిగితే, త్వరలోనేనంటూ ముసిముసిగా నవ్వాడు. తమకు ఆడపిల్ల పుడితే మిరిల్లా లేదంటే రీమ్ అనే పేరు పెడతామన్నాడు...malik , sania, love story,Sports News

బరువు పెంచే నిద్రలేమి!

Baby
మోతాదుకు మించి తినడం, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం మాత్రమే కాదు.. స్థూలకాయం రావడానికి మరో ప్రధాన కారణమూ ఉంది. అదే నిద్రలేమి. ఎదుగుతున్న పిల్లలకు తగినంత ఆహారమే కాదు.. తగినంత నిద్ర కూడా తప్పనిసరి. లేకపోతే ఇది రోజంతా ఉండే....  Sleep,Weight Gain,Awareness ,Childrens

కాలే కడుపులతో కడలి సాహసం!


Libya
-ఆఫ్రికా శరణార్థులను మింగేసిన మధ్యదరా సముద్రం
-లిబియా నుంచి యూరప్ వెళ్తూ 400 మంది మృతి
-పడవ ప్రమాదం నుంచి 144 మందిని
కాపాడిన ఇటలీ అధికారులు

రోమ్, ఏప్రిల్ 15: రోజుల తరబడి తిండిలేక కాలే కడుపులు.. డొక్కలెండిపోయి చావుకు బతుక్కు మధ్య ఊగిసలాడుతున్న దేహాలు. అయినా వారి కండ్లలో ఈ విశాల భూమిపై ఎక్కడైనా తలదాచుకొనే చోటు దొరక్కపోతుందా అన్న ఆశ. పిడికెడు తిండికోసం.. తలదాచుకొనే అడుగు జాగా కోసం ఒళ్లు గగుర్పొడిచే సాహస యాత్ర. ప్రమాదం గురించి భయంలేదు.. నరకంలా మారిన మాతృభూమి నుంచి ఎలాగైనా బయటపడాలన్న ఒకేఒక్క ఆలోచన తప్ప. అందుకే కడలిని దాటాలనుకున్నారు. దాటే సాహసం కూడా చేశారు. కానీ మధ్యలోనే వారిని సముద్రం మింగేసింది. 400 మంది లిబియా శరణార్థులు మధ్యదరా సముద్రంలో కలిసిపోయారు. లిబియా నుంచి ఆఫ్రికా వలస ప్రజలతో యూరప్.... 400 people died,Libya to Europe,Africa,Europe,International News

ఈ వారం ఈట్ ట్రీట్‌లో మీకోసం తీపిరుచులు..

Juice
ఎండలు తగ్గి చల్లటి గాలి, వానలతో ఒళ్లు పులకరిస్తుంటే,వాననీళ్లలో ఆడిన బాల్య స్మృతులతో మనసును మధురమైన జ్ఞాపకాలు పలకరిస్తాయి.తియ్యటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, నోరు కూడా కాస్త తీపి చేసుకుంటే ఆ క్షణాలు మనసులో మిగిలిపోవాల్సిందే...రండి తియ్యని వేడుక చేసుకుందాం !Juice,Eat Treat,Health News

ఐదు జిల్లాల్లో ఏకగ్రీవం , నేడు మిగిలిన జిల్లాల్లో కార్యవర్గ ఎన్నికలు


- ఉద్యమ చైతన్యంతో ్ర పశాంతంగా ప్రక్రియ
- నేడు మిగిలిన జిల్లాల్లో కార్యవర్గ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) సంస్థాగత నిర్మాణంలో భాగంగా రెండ్రోజులపాటు జరుగనున్న జిల్లా కార్యవర్గ ఎన్నికల్లో తొలి రోజు ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఐదు జిల్లాలకు ఆరు కమిటీలను ఏకగ్రీవంగా ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడా నిరసనలుగానీ, అలకలుగానీ కనిపించలేదు. ఈ ఎన్నికల్లో పార్టీలో చెక్కు చెదరని ఐక్యత ప్రస్ఫుటమైంది. రాష్ట్రంలోని ఆదిలాబాద్ తూర్పు, పశ్చిమ, నల్లగొండ, ఖమ్మం, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో....

మళ్లీ ఏకమైన జనతా , ములాయం నేతృత్వంలో కలిసి పోయిన ఆరు పార్టీలు

Janata
ఒకప్పుడు ఒకే పార్టీగా ఉండి, ఆ తర్వాత ఆరుగా విడిపోయిన పార్టీలు దాదాపు రెండు దశాబ్దాల తరువాత మళ్లీ ఒక్కటయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ నాయకత్వంలో ఆ పార్టీలు జాతీయపార్టీగా ఏర్పడ్డాయి. అయితే ఈ కొత్త పార్టీకి ఇంకా పేరు పెట్టలేదు. సమాజ్‌వాదీతోపాటు నితీశ్‌కుమార్‌కు చెందిన జనతాదళ్ (యూ), లాలూప్రసాద్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ నేతృత్వంలోని జనతాళ్ (ఎస్), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, కమల్ మొరార్కా నాయకత్వంలోని సమాజ్‌వాదీ జనతాపార్టీలు విలీనమవుతున్నట్లు ప్రకటించాయి. ములాయంసింగ్ యాదవ్ నివాసంలో బుధవారం జరిగిన పార్టీల నేతల... Mulayam to lead Janata Parivar , Incorporated in the six parties, led by Mulayam

ఆ నమ్మకం కుదిరితేనే వారితో సినిమా చేస్తా! , మణిరత్నం

Manirathnam
భారతీయ సినిమా గర్వించదగ్గ దర్శకుడు మణిరత్నం. సమకాలీన అంశాలను కథావస్తువుగా చేసుకుని ఆయన తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించి దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రేమకావ్యాల్ని తెరకెక్కించడంలో మణిరత్నంది ప్రత్యేకశైలి. గత కొంత కాలంగా కమర్షియల్ విజయం కోసం...

మరో ఇరవై ఏండ్లు గులాబీ పాలనే , మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

Minister Pocharam Srinivas Reddy
-ఇవ్వని హామీలు నెరవేర్చడంలోనూ ముందున్నాం: మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఆరాష్ట్రంలో మరో 20 ఏండ్లపాటు టీఆర్‌ఎస్ పాలనే కొనసాగుతుందని వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆదిలాబాద్‌లోని షాదీఖానాలో పశ్చిమ, తూర్పు జిల్లా ల టీఆర్‌ఎస్ కార్యవర్గ ఎన్నికలకు పరిశీలకులుగా ఆయన హాజరై మాట్లాడారు. టీడీపీ, కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఏం మాట్లాడాలో పాలుపోవడం లేదని ఎద్దేవాచేశారు. ప్రభుత్వం ఎన్నికల్లో...trs membership,Minister Pocharam Srinivas Reddy,TRS,Telangana News

అధైర్య పడొద్దు.. ఆదుకుంటాం , హోంమంత్రి నాయిని

Ministers
వడగండ్లు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, ఏ ఒక్క రైతూ అధైర్యపడొద్దని మంత్రులు విజ్ఞప్తిచేశారు. పంటల బీమా పథకంలో ఉన్న లోపాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామనిచెప్పారు.కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం నర్సింగపూర్, చల్‌గల్, మేడిపల్లి మండలం కంట్లకుంట, కోరుట్ల మండలం జోగినిపెల్లి, మాదాపూర్ ప్రాంతాల్లో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, పెగడపల్లి మండలం ఎడుమోటలపల్లిలో మంత్రి హరీశ్‌రావు, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాల్క సుమన్‌తో....Quickly compensation ,Harish Rao , On Going attention , the shortcomings , the crop insurance,Telangana,Ministers

Tuesday, 14 April 2015

గేల్ ఈసారి పేలలేదు... కోహ్లీ, డివిలియర్స్ ఆట సరిపోలేదు

Shikhar Dhawan
బౌలింగైతే మరీ పేలవం. మొత్తంగా చిన్నస్వామి స్టేడియంలో సొంత అభిమానుల మధ్య రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు అతిపెద్ద షాక్! సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘనబోణీ కొట్టింది. భారీస్కోరు దిశగా సాగుతున్న బెంగళూరు నావను బొపార, భువనేశ్వర్, బౌల్ట్‌లు ముంచేస్తే, ఛేజింగ్‌లో వార్నర్ వీరంగం, ధవన్, లోకేశ్ రాహుల్ మయోచిత ఇన్నింగ్స్ హైదరాబాద్‌ను సులువుగా... David warner, Shikhar Dhawan,Sunrisers,Sunrisers Thrash Royal Challengers,Sports News

ఆత్మ ప్రతీకారం

Megha Sri
శివ, మేఘశ్రీ జంటగా నటిస్తున్న చిత్రం అనగనగా ఒక చిత్రం. జె. ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తూ కొడాలి సుబ్బారావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. కథానాయకుడు శివ మాట్లాడుతూ హారర్, సస్పెన్స్, థ్రిల్లర్‌గా.... Anaganaga oka chitram movie,Siva, megha sri,J. Prabhakar Reddy

సోనాక్షి యాక్షన్...

Sonakshi
బాలీవుడ్ కథానాయికల్లో సోనాక్షి సిన్హా ది ప్రత్యేకమైన శైలి. కథల ఎంపికలో, పాత్రల విషయంలో నవ్యతకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందీ ఈ సుందరి. గ్లామర్, నటనకు ఆస్కారమున్న పాత్రలతో పాటు ప్రత్యేక గీతాల్లోనూ నటించింది. కొత్తదనం కోసం నిరంతరం తపించే ఈ అమ్మడు తాజా చిత్రం అకీరాతో... Sonakshi Sinha,Akira movie, Cinema News

నా జీవితంలో హీరోలకు నో ఛాన్స్! , సమంతా

Samantha
ప్రతి హీరోయిన్ అందంగానే వుంటుంది. అందరూ సినిమాకోసం కష్టపడి పనిచేస్తారు. కానీ సినీరంగంలో విజయాలు దక్కాలంటే ప్రతిభకు తోడుగా అదృష్టం కలిసిరావాలి. నామీద దేవుడు ఎంతో దయతో వున్నాడు. అందుకే అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోగలిగాను. నేను జీవితంలో ఊహించని విజయాల్ని అందించిన ఆ భగవంతుడికి ఎప్పుడూ కృతజ్ఞతతో... Samantha,Samantha Special Interview,Samantha Interview,S/O Satyamurthy,allu arjun trivikram

కరెంట్‌ కోసం ధర్నాల్లేవ్ , త్వరలో రైతులకు 9 గంటలపాటు కరెంట్ ఇస్తాం

Minister KTR 
గత ప్రభుత్వాల పాలనలో ఎండాకాలం వచ్చిందనే నిత్యం కరెంటు కోసం విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి, ధర్నాలు ఉండేవి. స్వరాష్ట్రలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆందోళనలు అసలే లేవు. గుంట పొలం ఎండిపోకుండా ప్రస్తుతం ఆరుగంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నాం. ఐదేండ్లలో రూ.91 వేల కోట్లతో 24 వేల మెగావాట్ల మిగులువిద్యుత్ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. త్వరలో రైతులకు 9గంటలపాటు కరెంట్ అందించేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో.... Farmers Soon ,give the current 9 hours, Minister KTR , With hail , affected farmers 

జయశంకర్ వర్సిటీకి సాధికారత , అవార్డులు, డిగ్రీలు ఇచ్చేందుకు యూజీసీ అనుమతి

 JaiShankar University
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)నుంచి అన్ని అనుమతులు రావడంతో జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం (పీజేటీఎస్ ఏయూ) సాధికారత సాధించుకుంది. ఉమ్మడి రాష్ట్రంలోనున్న ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ విభజనలో ప్రస్తుతం అవశేష ఆంధ్రప్రదేశ్‌కు పరిమితం కాగా.. రాష్ర్టానికి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. యూనివర్సిటీనుంచి అవార్డులు, డిగ్రీలు ఇచ్చేందుకుగాను యూజీసీకి దరఖాస్తు చేసుకోగా....JaiShankar, JaiShankar University, praveenrao

యువరాజు పెండ్లా.. మజాకా! , కోట్ల రూపాయల ఖర్చు!

 Brunei Prince Abdul Malik 
ముందే రాజకుటుంబం! ఆ ఇంట పెండ్లంటే మాటలా..?! కోట్ల రూపాయల ఖర్చు! అతిరథమహారథుల దీవెనలు! కోట్ల రూపాయల ఖర్చు ఒక ఎత్తయితే... మొత్తం వజ్రవైఢూర్యాల నడుమ సాగింది బ్రూనె యువరాజు అబ్దుల్ మాలిక్ వివాహ వేడుక! వారం నుంచి బ్రూనె రాజధాని బందర్ సెరీ బెగవాన్‌లోని ప్యాలెస్‌లో.... Brunei Prince Abdul Malik Wedding Ceremony,Brunei Prince ,Abdul Malik Wedding Ceremony

దేశం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్: సీఎం కేసీఆర్

Ambedkar 
 రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారతదేశం గర్వించదగిన ప్రపంచస్థాయి మేధావి అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన దేశానికి చేసిన సేవలను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సమాజంలోని అంతరాలను తొలగించి, ఆర్థిక అసమానతలను రూపుమాపే మార్గాన్ని అంబేద్కర్....The country proud ,intellectual Ambedkar, CM KCR , Today, under the control , the state government ,Ambedkar Birthday

Monday, 13 April 2015

శిఖరాగ్రంపై మన బ్రాండ్

Sania Mirza
డబుల్స్‌లో సానియాకు నంబర్1ర్యాంకు ఈ ఘనత సాధించిన భారత క్రీడాకారిణిగా చరిత్ర హింగిస్‌తో కలిసి ఫ్యామిలీ సర్కిల్ కప్ సొంతం ఇప్పుడు మన బ్రాండ్ స్థానం శిఖరాగ్రాన. అవును.. రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ప్రపంచ టెన్నిస్ మహిళల డబుల్స్‌లో మకుటం లేని మహారాణిగా నిలిచింది. చాన్నాళ్లుగా ఊరిస్తున్న నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుని తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో జత కట్టి మొన్న ఇండియన్ .... Sania Mirza , state's brand ambassador,Sports News

రెండేళ్లు శ్రమించాను!

Taapsee Pannu
తన కెరీర్‌లో గంగ చిత్రానికి అత్యంత ప్రాధాన్యత వుందని చెబుతోంది పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ. తెలుగు చిత్రసీమలో కొంతకాలంగా అవకాశాలలేమితో సతమతమవుతున్న ఈ సొగసరి గంగ చిత్రంపై భారీ ఆశల్ని పెట్టుకుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ ద్విభాషా చిత్రం త్వరలో ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా తాప్సీ .... Taapsee Pannu, ganga movie,Raghava Lawrence, Cinema News

అదే నా సిద్ధాంతం!

Anjali
ఏలాంటి పాత్రల్లో నటిస్తున్నామన్నది ముఖ్యం కాదు. ఆ పాత్రకు ఎంత వరకు న్యాయం చేస్తున్నామన్నదే నాకు ముఖ్యం అని అంటోంది తెలుగు సుందరి అంజలి. వరుస పరాజయాల కారణంగా తెలుగులో క్రేజ్ తగ్గటంతో కొంతకాలంగా తమిళ సినిమాలపై... That's my theory,Anjali, Actress,Cinema News

ఆ రాత్రి ఏం జరిగింది?

Ranjana
శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ఫిలింస్ పతాకంపై శంకర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ రామ్మోహన్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రంజనా నారాయణ్ కథానాయిక. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ హారర్, సస్పెన్స్, కామెడీ అంశాల మేళవింపుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కథ, కథనాలు కొత్తదనంతో.... ranjana narayan,Shankar,Cinema News 

జ్యోతిలక్ష్మి కోసం పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి

Charmi
గ్లామర్, అభినయ ప్రధాన పాత్రలతో కథానాయికగా చక్కటి గుర్తింపు సొంతం చేసుకుంది పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి. ప్రత్యేక గీతాల్లో కూడా తన ముద్రను చాటింది. తాజాగా జ్యోతిలక్ష్మి చిత్రంలో కథానాయికగా నటిస్తూనే ఈ సినిమాను సమర్పకురాలిగా వ్యవహరిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఛార్మి... charmi ,charmi new movie ,Jyothi Lakshmi,Puri Jagannath, Cinema News

టీఆర్‌ఎస్ అధ్యక్ష పదవికి 20న నామినేషన్లు.. పోటీ ఉంటే 24న ఎన్నిక

nayini


-పోటీ ఉంటే 24న ఎన్నిక
-షెడ్యూల్ ప్రకటించిన పార్టీ ఎన్నికల అధికారి నాయిని

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. సంస్థాగత నిర్మాణంలో గంగా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తున్నట్టు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఆదివారం తెలంగాణభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్నికల షెడ్యూలు వివరాలను వెల్లడించారు.
ఇదీ షెడ్యూల్: ఈనెల 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తెలంగాణభవన్ ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ ...Kcr , Nayini Narsimha Reddy , Telangana Bavan , Asaduddin Owaisi

పాతబస్తీలో బయటపడ్డ పురాతన సొరంగం..

Ancient Tunnel
కులీకుతుబ్‌షా పాలకుల నాటి పురాతన సొరంగం పాతబస్తీ చలాపూర్ (బండికా)లో బయటపడింది. చార్మినార్‌కు సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం పనుల్లో భాగంగా తవ్వకాలు చేపడుతుండగా పురాతనకాలం నాటి సొరంగం వెలుగులోకి వచ్చింది. దూద్‌మహల్ (అంతఃపురం)గా పిలువబడే ప్రాంతంలో ఈ సొరంగం ఉంది. చార్మినార్‌కు పడమరగా ఉన్న చలాపూర్‌లోని.... Old City, Blabbed ancient tunnel, quli qutub shah

రాఫెల్స్‌పై అనుమాన మేఘాలు! డస్సాల్ట్ తీరు సందేహస్పదం

Raffles 
భారత వాయుసేన శక్తి సామర్థ్యాలను సుసంపన్నం చేసేందుకు 36 యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్‌తో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై అధికార పార్టీ బీజేపీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ప్రధాని నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఫ్రాన్స్ సంస్థ డస్సాల్ట్ తయారుచేస్తున్న.... Raffles ,doubt clouds,Reliance on the deal with the pressures

డైనోసార్ అవశేషాన్ని కనుగొన్న బుడతడు

Boy 
 జీవితకాలంలో సాధించలేని ఆరుదైన ఘనతను డల్లాస్‌కు చెందిన బుడుతడు సొంతం చేసుకున్నాడు. డల్లాస్ జంతు ప్రదర్శనశాలలో పనిచేసే టిమ్ బ్రైస్ తన ఐదేండ్ల కుమారుడు విలీ బ్రైస్‌తో కలిసి సముద్ర జీవుల అవశేషాల (శిలాజాలు) కోసం వెతుకుతుండగా వారికి గత సెప్టెంబర్‌లో....Boy Finding, Dinosaur, Remnants Of The Dinosaur,International News , MORE NEWS

Saturday, 11 April 2015

టీఎస్‌పీఎస్సీ లోగోను ఆవిష్కరించిన గవర్నర్

TSPSC LOGO
రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. త్వరలో నిరుద్యోగులకు నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఈమేరకు ఇవాళ టీఎస్‌పీఎస్సీ లోగోను, వెబ్‌సైట్‌ను గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. ఇవాళ రాజ్‌భవన్‌లో...tspsc logo, tspsc, governor narsimhan, tspsc logo unveiled

ప్రభాస్‌కు మహా సిగ్గు సుమా

Scarlett Wilson
 ప్రభాస్ బాగా సిగ్గు పడతాడని అంటోంది ఐటెం బాంబు స్కార్లెట్ విల్సన్. అంతగా సిగ్గు పడుతున్న అతగాన్ని చూసి ఒకింత ఆశ్యర్య పోయిందట ఆ చిన్నది. అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో... Prabhas, Scarlett Wilson, item song, bahubali

శృతిహాసన్‌ను ఏడిపించలేదు : కామినేని

Kamineni Srinivas
 సినీ నటి శృతిహాసన్‌ను తాను ఏడిపించినట్లు ఓ వెబ్‌సైట్లో వచ్చిన వార్తలు నిరాధారమని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. తన జీవితంలో ఏ... AP, Minister Kamineni Srinivas, Sruthi Hasan

2016 ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన షూటర్ అపూర్వి

apurvi-chandela
 కొరియాలోని చాంగ్‌వాన్‌లో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్ అపూర్వి చండీల.... Shooter apurvi chandela, qualify for, 2016 Olympics

బన్నీ సరసన టీవీ నటి సోనారికా

Sonarika
టెలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా తెర మీదకు వెళ్ళనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ కింద అల్లు అరవింద్ నిర్మిస్తుండగా, థమన్ ఎస్.ఎస్ సంగీతం అందిస్తున్నాడు. నాగశౌర్య సరసన జాదూగాడు చిత్రంలో నటిస్తోంది. హీరోయిజం....allu arjun, sonarika, boyapati srinu, allu aravind

శృతిహాసన్ స్థానంలో తమన్నా

Tammanna
నాగార్జున, కార్తీ కథానాయకులుగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. పి.వి.పి.పతాకంపై ప్రసాద్.వి.పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా కథానాయిక. ఇటీవలే రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో...nagarjuna, karthi , new movie, multistarer movie, tamanna,Sruthi Hassan,Cinema News

హద్దులు దాటను...కాజల్ అగర్వాల్

Kajal Agarwal
కథానాయికకు అందం ఒక్కటే సరిపోదు. అందుకు తగిన ప్రతిభ కూడా ఉండాలి. అప్పుడే చిత్ర పరిశ్రమలో రాణించగలరు అని చెబుతోంది పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. కొంతకాలంగా తెలుగులో అవకాశాల పరంగా రేసులో వెనకబడిపోయింది ఈ సొగసరి. ఇటీవలే టెంపర్ చిత్రంతో గ్లామర్ తళుకులతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం ఈ భామ ఓ బాలీవుడ్ చిత్రంతో.... kajalagarwal, film industry, temper movie, glamour heroine,Cinema News

పదేళ్ల తరువాత మళ్లీ వీరిద్దరు

Manoj
మంచు మనోజ్ చాలా కాలం తరువాత దశరథ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి అంగీకారం తెలిపినట్టు తెలిసింది. కుటుంబ నేపథ్యంలో చక్కటి చిత్రాల్ని అందిస్తాడన్న పేరున్న దశరథ్ గ్రీకు వీరుడు సినిమా తరువాత దాదాపు రెండేళ్లు విరామం తీసుకుని సరికొత్త కథను సిద్ధం చేశారని.. manchu manoj, dasarath director, manoj new movie, may 20th marriage

ధనలక్ష్మి తలుపు తట్టిన వేళ

 sindhutulani
ధనరాజ్, మనోజ్‌నందం, రణధీర్, సింధుతులాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ధనలక్ష్మి తలుపు తట్టిన వేళ. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయిఅచ్యుత్ చిన్నారి దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు...Dhanraj, manojnandam, Randhir, sindhutulani, Danalaxmi talupu tattina vela movie,Cinema News

Friday, 10 April 2015

కాలేయ సమస్యలకు మేలైన చికిత్సలు

Liver Transplant
మానవ శరీరంలో కాలేయం ఒక ప్రధానమైన అవయవం. జీర్ణవ్యవస్థలో అనుబంధ గ్రంథిగా ఉండి పైత్య రసాన్ని స్రవిస్తుంది .ఇందులో ఎంజైమ్‌లు లేకపోయినా బైలిరూబిస్, బైలివర్డిన్ అనే వర్ణకాలు కలిగి ఉండి కొవ్వుల సంశ్లేషణలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియతో పాటు, విసర్జన, ప్రొటీన్లలో తోడ్పడుతుంది.
-కాలేయానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల్లో చాలా వరకు మందులతో.... Health News,
Liver Springs, Liver ,Liver Transplant

ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తా: పవన్

Pawan Kalyan
ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఏపీ రాజధాని కోసం భూసేకరణ చట్టం ఉపయోగిస్తే రైతులకు మద్దతు ఇస్తానని.....Pavan Kalyan, fire, Farmers, Andra, AP GOVT

చివరి నిమిషంలో ఆ అవకాశం రాధికాఆప్టేను వరించిందట...

Anjali
బాలకృష్ణ కథానాయకుడిగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన కథానాయికగా నయనతార నటించనుంది. బాలకృష్ణ 99వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా కోసం రెండవ నాయికగా అంజలిని ఎంపిక....Anjali, balakrishna, srivas, nayanatara, balaiah new movie

మూడేళ్లుగా తనకు విశ్రాంతి కరువైపోయింది........

Rakhul
తెలుగు చిత్రసీమలో పంజాబీ భామ రకుల్‌ప్రీత్‌సింగ్ హవా కొనసాగుతోంది. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే చక్కటి విజయాల్ని సొంతం చేసుకున్న ఈ సొగసరి ప్రస్తుతం తెలుగులో పలు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. సినీరంగంలో తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఊహించలేదని, అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ....
Rakhul preetsing, panjabi heroine rakhul, don't rest

త్రిష స్థానంలో తాప్సీ!

Tapsse
అందం, ప్రతిభ ఉన్నా పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీకి అదృష్టం మాత్రం కలిసి రావటం లేదు. 2010లో విడుదలైన ఝుమ్మందినాదం చిత్రంతో కథానాయికగా అరంగేట్రం చేసింది ఈసుందరి. ఐదేళ్లలో దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో పలు సినిమాలు చేసినా ఆమె కెరీర్‌లో మాత్రం నిలదొక్కుకోలేకపోయింది. ఇటీవలే హిందీలో బేబీ సినిమాతో..trisha, tapsee, varunmanian, panjabi heroine tapsee,

స్పెయిన్‌కు అఖిల్ చిత్రం

Akhil
అఖిల్ కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నితిన్ నిర్మిస్తున్నారు. సాయేషా సైగల్ కథానాయిక. అఖిల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఇటీవలే.... Akhil, vv vinayak, nithin, nikhitha reddy, soyesha saigal,akhil new movie

మేలో సెట్స్‌పైకి...

NTR
ఎన్టీఆర్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ మే 1 నుంచి లండన్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం బార్సిలోనాలో.... junior.ntr , sukumar director, new movie , bvsn prasad

వైద్యానికి మహర్దశ

CM KCR
తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగానికి మహర్దశ పట్టనుంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యంగా సర్కారు దవాఖానాల్లో కార్పొరేట్ సదుపాయాలు, యంత్ర పరికరాలు సమకూర్చాలని, సౌకర్యాలు మెరుగుపరచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సచివాలయంలో బుధవారం వైద్యారోగ్యంపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దాదాపు ఏడుగంటలపాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో....Government Hospitals, corporate arrangements, KCR, TElangana, CM KCR

బిరబిరా కృష్ణమ్మ తరలిపోయిన కథ!.. ఆంధ్రలో నిండిన రిజర్వాయర్లు..పండిన పంటలు

Bheema-Project
ఒక అన్యాయం మూడు జిల్లాలు వట్టిపోయేలా చేసింది! పనిగట్టుకుని రచించిన ఒక పథకం.. న్యాయంగా దక్కాల్సిన ప్రాజెక్టులను తెలంగాణకు కాకుండా చేసింది! కరడుగట్టిన వివక్ష.. ఒక జిల్లాను తరతరాలు పీడించే ఫ్లోరైడ్ రక్కసి కోరల మధ్యకు నిర్దాక్షిణ్యంగా విసిరిపారేసింది! సమైక్య పాలకుల పట్టరానితనం.. Bheema-Project, report-bhimaproject, Krishnamma, Srisailam